Sirisha Murder case : శిరీష హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష(Sirisha) హత్య కేసులో(Murder) విచిత్రమైన వివరాలు బయటపడ్డాయి. శిరీషను భర్త వినయ్(Vinay) మరియు ఆయన సోదరి సరిత కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి,...
New Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం! 15 మంది మృతి
ఢిల్లీ రైల్వే స్టేషన్లో(delhi stampede) ఘోరం జరిగింది. మహాకుంభ మేళాకు(mahakhumbamela) వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్కు...
SLBC Tunnel : SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో(Rescue Operation) అనేక కష్టాలు ఏర్పడ్డాయి. సీపేజ్ నీరు పెరుగుతున్నందున రెస్క్యూ పనులు ఆలస్యమవుతున్నాయి, నీటి మట్టం పెరిగి, పరికరాలను ఉపయోగించడంలో ఆటంకాలు ఉన్నాయి. బురద, నీటి సమస్యలు...
Bomb Threat : భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య కోల్కతా ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న ఈ సమయంలో, కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న బాంబు బెదిరింపు కాల్ ఒక కలకలాన్ని రేపింది. మంగళవారం మధ్యాహ్నం, కోల్కతా నుంచి...
Anakapalli Accident : అనకాపల్లి హైవేపైనా గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. తెల్లటి వాయువు లీక్ తో జనం పరుగులు
అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారిపై ఒక్కసారిగా కలకలం రేగింది. యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం దిశగా సాగుతున్న TS 06 UC 0*** నంబర్ గల గ్యాస్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు...
Prayagraj Stampede Incident : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..18 మంది మృతి, చాలా మంది గాయపడ్డారు
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో(Railway station) ప్రయాణికుల మధ్య అణచివేసే తొక్కిసలాట జరిగింది, దాంట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో నలుగురు...
Khammam Crime : బొల్లు రమేష్ హత్య కేసు, మిస్సింగ్ కేసులో సంచలన విషయం
హైదరాబాద్కు(Hyderabad) చెందిన విద్యావేత్త బొల్లు రమేష్(Bollu ramesh) మిస్సింగ్ కేసును(Missing case) పోలీసులు ఛేదించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి, లింగారంతండా వద్ద మిర్చితోటలో గుర్తించిన మృతదేహం రమేష్దే అని కార్కానా పోలీసులు ధృవీకరించారు....
Tragedy in Godavari : గోదావరిలో విషాదం..ఎనిమిది మంది యువకులు గల్లంతు
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. మొదట ఒకరు మునిగిపోతుండగా, అతన్ని కాపాడే ప్రయత్నంలో...
Andhra News : అనకాపల్లి జిల్లా హైవేపై మహిళ సగం మృతదేహం
ఏపీ అనకాపల్లి(Anakapalle) జిల్లా కసింకోట మండలం బయ్యవరం హైవేపై(High way) మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేచింది. హైవేపై ఉన్న కల్వర్టు కింద బెడ్ షీట్ చుట్టుకుని కొన్ని కుక్కలు, ఈగలు చుట్టూ...
Activist Rajalingamurthi : భూపాలపల్లి జిల్లాలో సామాజికవేత్త రాజలింగమూర్తి దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి(Jayashankar bhupalapalli) జిల్లాలో సామాజికవేత్త రాజలింగమూర్తిని(Rajalingamurthy) కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రాజలింగమూర్తి, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి పై న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈ హత్య(Murthy)...