Andhra News : అనకాపల్లి జిల్లా హైవేపై మహిళ సగం మృతదేహం
ఏపీ అనకాపల్లి(Anakapalle) జిల్లా కసింకోట మండలం బయ్యవరం హైవేపై(High way) మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేచింది. హైవేపై ఉన్న కల్వర్టు కింద బెడ్ షీట్ చుట్టుకుని కొన్ని కుక్కలు, ఈగలు చుట్టూ...
Calfornia blast :అమెరికాలో ఆసుపత్రి వద్ద బాంబు పేలుడు – ఉగ్రదాడిగా ప్రకటించిన FBI
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ ఆసుపత్రి సమీపంలో జరిగిన బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కాలిఫోర్నియాలో ఉన్న “అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్”...
Fire Accident In Medchal : మేడ్చల్లో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గురువారం ఉదయం మేడ్చల్ మండలంలోని బండ మైలారం గ్రామం నుంచి కొంపల్లికి వెళ్లుతున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా...
Bomb Threat : భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య కోల్కతా ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న ఈ సమయంలో, కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న బాంబు బెదిరింపు కాల్ ఒక కలకలాన్ని రేపింది. మంగళవారం మధ్యాహ్నం, కోల్కతా నుంచి...
PM Modi : హైదరాబాద్ అగ్నిప్రమాదం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం
హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు...
Operation Ghost SIM : తెలంగాణలో ఉగ్ర అనుమానితుడు అరెస్ట్ – సంగారెడ్డిలో ‘ఘోస్ట్ సిమ్’ కలకలం
పహల్గామ్, ఆపరేషన్ సింధూర్ ఘటనల తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల కార్యకలాపాలపై మరింత అప్రమత్తమైంది. కశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవడంతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర...
Tragedy in Godavari : గోదావరిలో విషాదం..ఎనిమిది మంది యువకులు గల్లంతు
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. మొదట ఒకరు మునిగిపోతుండగా, అతన్ని కాపాడే ప్రయత్నంలో...
Prayagraj Stampede Incident : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..18 మంది మృతి, చాలా మంది గాయపడ్డారు
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో(Railway station) ప్రయాణికుల మధ్య అణచివేసే తొక్కిసలాట జరిగింది, దాంట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో నలుగురు...
Khammam Crime : బొల్లు రమేష్ హత్య కేసు, మిస్సింగ్ కేసులో సంచలన విషయం
హైదరాబాద్కు(Hyderabad) చెందిన విద్యావేత్త బొల్లు రమేష్(Bollu ramesh) మిస్సింగ్ కేసును(Missing case) పోలీసులు ఛేదించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి, లింగారంతండా వద్ద మిర్చితోటలో గుర్తించిన మృతదేహం రమేష్దే అని కార్కానా పోలీసులు ధృవీకరించారు....
Agra Murder Incident : 24 ఏళ్ల బిటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి హత్య
చెన్నై(Chennai), ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) ఆగ్రాలో మార్చి 9న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(Champians trophy) మ్యాచ్ రోజు దారుణం చోటుచేసుకుంది. 24 ఏళ్ల బిటెక్ విద్యార్థిని సిద్ధాంత్ గోవిందం ఇద్దరు వ్యక్తుల చేతిలో...

















